నిర్భయ డాక్యుమెంటరీపై రాజ్యసభలో ఆందోళన

దిల్లీ: నిర్భయ డాక్యుమెంటరీపై రాజ్యసభలో చర్చ జరిగింది. నిర్భయ కేసులో దోషి ముఖేష్‌ ఇంటర్వ్యూను రాజ్యసభ ఖండించింది. డాక్యుమెంటరీపై తీసుకున్న చర్యలను సభకు తెలపాలని రాజ్యసభ ా’య్రర్మన్‌ హమీద్‌ అన్సారీ సూచించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేంద్ర ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ సభకు వివరించారు. నిర్భయ డాక్యుమెంటరీపై మహిళా సభ్యులు ఆందోళనకు దిగడంతో రాజ్యసభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది.