వార్తలు
జాతీయం
అంతర్జాతీయం
ఎడిట్ పేజీ
తెలంగాణ
స్పోర్ట్స్
బిజినెస్
సాహిత్యం
ఈ పేపర్
మరిన్ని +
గ్యాలరీ
వీడియోస్
సీమాంధ్ర
by
Owen Williams
June 13, 2023
15k
278
189
Janam Sakshi - Telugu Daily News Portal
>
జిల్లా వార్తలు
>
హైదరాబాద్
>
వార్తలు
>
జాతీయం
>
నీతి ఆయోగ్ పాలకమండలి నాలుగో సమావేశం
/
Posted on
June 17, 2018
నీతి ఆయోగ్ పాలకమండలి నాలుగో సమావేశం
Click to share on Twitter (Opens in new window)
Click to share on Facebook (Opens in new window)
Click to email a link to a friend (Opens in new window)
Click to share on LinkedIn (Opens in new window)
Click to share on Telegram (Opens in new window)
Click to share on WhatsApp (Opens in new window)
దిల్లీ(జనం సాక్షి ): దేశంలో చారిత్రక మార్పునకు నీతిఆయోగ్ వేదిక అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ధాటించారు. నీతి ఆయోగ్ పాలకమండలి నాలుగో సమావేశం దిల్లీలోని రాష్ట్రపతిభవన్లో కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షత జరుగుతోన్న ఈ సమావేశంలో కేంద్రమంత్రులు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు.
దేశంలో చరిత్రాత్మక మార్పును తీసుకొచ్చేందుకు ఈ నీతి ఆయోగ్ పాలకమండలి వేదికవుతుందని ప్రధాని మోదీ అన్నారు. ‘సహకార, పోటీతత్వ సమాఖ్య దేశాన్ని అందించేందుకు ‘టీం ఇండియా’ పాలన అనేది ఓ సంక్లిష్ట సమస్య. దీనిపై పాలకమండలి సమక్షిస్తోంది. స్వచ్ఛభారత్ మిషన్, డిజిటల్ లావాదేవీలు, నైపుణ్యాభివృద్ధి లాంటి కార్యక్రమాల కోసం కొన్ని కమిటీలు ఏర్పాటు చేశాం. ఆ కమిటీల ద్వారా విధానపరమైన నిర్ణయాల్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక పాత్ర పోషిస్తున్నారు’ అని మోదీ ఈ సందర్భంగా చెప్పారు.
2017-18 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధిరేటు 7.7గా ఉందని.. దీన్ని రెండంకెల స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని మోదీ తెలిపారు. 2022 నాటికి సరికొత్త భారతాన్ని నిర్మించాలన్నారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ పథకాలు, వాటి నుంచి ప్రజలు లబ్ధిపొందుతున్న తీరును ప్రధాని వివరించారు. అంతేగాక.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సంభవిస్తున్న వరదలపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఆ రాష్ట్రాలకు కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
Click to share on Twitter (Opens in new window)
Click to share on Facebook (Opens in new window)
Click to email a link to a friend (Opens in new window)
Click to share on LinkedIn (Opens in new window)
Click to share on Telegram (Opens in new window)
Click to share on WhatsApp (Opens in new window)
Related
తాజావార్తలు
హర్యానా ఎన్నికల్లో వినేష్ ఫొగాట్ విజయం
రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలంటూ గ్రామస్తుల ఆందోళన
బతుకమ్మ సంబురాల్లో గొడవజవాన్పై దాడి
పోచంపల్లి అర్బన్ బ్యాంక్ భీమా చెక్కులు అందజేత
నా మీద కూడా కేసులు నమోదు చేస్తారా
మహిళలకు బతుకమ్మ కానుక లేనట్లేనా
అనూష కుటుంబానికి న్యాయం చేయాలి
తెలంగాణకు ధోకా చేసినవ్.. భారత్ను మోసగిస్తున్నవ్
సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్తు హామీ నెరవేర్చండి
మరిన్ని వార్తలు
ముఖ్యాంశాలు
Monday, October 7th, 2024
మతాల మధ్య మంటపెడుతున్నారు
ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్తు హామీ నెరవేర్చండి
అట్టడుగువర్గాలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం
ఇక గోవాకు రెగ్యులర్ సర్వీసులు
అన్నదాతల ఆత్మహత్యలు కనబడడంలేదా!
అంతర్జాతీయ ప్రమాణాలతో రెసిడెన్షియల్ స్కూల్స్
జిల్లాలు
ఆదిలాబాద్
కరీంనగర్
కామారెడ్డి
ఖమ్మం
నల్లగొండ
నిజామాబాద్
మహబూబ్ నగర్
ములుగు
మెదక్
రంగారెడ్డి
వరంగల్
సిద్దిపేట
సూర్యాపేట
హైదరాబాద్
జాతీయం
మరిన్ని
హర్యానా ఎన్నికల్లో వినేష్ ఫొగాట్ విజయం
ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్తు హామీ నెరవేర్చండి
అట్టడుగువర్గాలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం