నూతనంగా విధుల్లో చేరిన జూనియర్ అసిస్టెంట్

ఆగస్టు12,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో నూతనంగా జూనియర్ అసిస్టెంట్ డి. చెన్నయ్య విధుల్లో చేరారు.ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఇంతకు ముందు పరిగి లో వీఆరో గా విధులు నిర్వహిస్తు ప్రభుత్వం ఆదేశాల మేరకు బషీరాబాద్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ చేరడం శంతోషం వ్యక్తం చేసారు.