*నూతన కాంగ్రెస్ గ్రామ శాఖ ఎన్నిక .

చిట్యాల 23(జనంసాక్షి) జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని నవాబుపేట గ్రామంలో  మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో గ్రామ కమిటీ , యూత్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులుగా పింగిలి సతీష్ రెడ్డి
,అధ్యక్షులుగా వల్లబోజు నరేష్,
ఉపాధ్యక్షులు రహీమే , రవి,
ప్రధాన కార్యదర్శి అందాసు రాజు,సహకారదర్శిలు రవి , శ్రీనివాస్,కోశాధికారి హైమత్,
గౌరవ సభ్యులుగా
అమరేందర్ రెడ్డి , రవీందర్ , మొగిలి , లక్ష్మారెడ్డి , రవి , రమేష్, సాంబయ్య, రాములు , మధు , కుమార్ , రవి , రఫీ , రవీందర్ , యాదగిరి , నరేంద్ర చారి, గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీ
అధ్యక్షులుగా మాచర్ల వినయ్,
 ఉపాధ్యక్షులు సాయి కృష్ణ , కర్ణాకర్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, సహకార దర్శి గణేష్, నితిన్, కోశాధికారి చోటే , సాదిక్ ,గౌరవ సభ్యులుగా
భరత్ ,మనోజ్ , రాము , లక్ష్మణ్ , ప్రణయ్ , సిద్దు , రాకేష్ , ప్రశాంత్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమరయ్య , స్థానిక ఎంపిటిసి సర్వ ఉమా , మండల యూత్ అధ్యక్షులు బానోత్ శ్రీనివాస్ నాయక్ , ఉప సర్పంచ్ పర్ల పెళ్లి కుమార్ , మహిళా కార్యదర్శి సర్వ విజయలక్ష్మి , శరత్ , సమ్మయ్య , శ్రీనివాస్ , రాజేష్ , తదితరులు పాల్గొన్నారు..
Attachments area