నూతన పెన్షల అందజేత

ఎంపిటిసి దామోదరరెడ్డి,
దోమ ఆగష్టు 27 (జనం సాక్షి)

దోమ మండల పరిధిలోని  బడెంపల్లి గ్రామంలో నూతనంగా పెన్షన్లు మంజూరు అయిన సందర్బంగా స్థానిక ఎంపిటిసి దామోదరరెడ్డి, టీ ఆర్ఎస్ యువ నాయకుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ దారులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షిరాభిషేఖం చేశారు