నూతన బట్టల షాప్ ను ప్రారంబించిన గొంగళ్ళ రంజిత్ కుమార్

  గద్వాల రూరల్ అక్టోబర్ 20 (జనంసాక్షి):- గద్వాల పట్టణం లోని రాజీవ్ మార్గ్ నందు ఫ్యాషన్ క్లాత్ స్టోర్ ను నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ ప్రారంభించారు…ఈ సందర్భంగా షాప్ యజమాని నరసింహ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో లవన్న, విష్ణు,ప్రేమ్ రాజ్, తిమ్మప్ప, అవని శ్రీ,రంగస్వామి,లక్ష్మన్న, ఆలూరు వెంకట రాములు, నెట్టెంపాడు గోవిందు, మీసాల కిస్టన్న, రమేశ్, బలిజ రాజు,అంజి,గోపాల్ అశన్న, తదితరులు పాల్గొన్నారు…