నూతన వధూవరును ఆశీర్వదించిన వైస్ చైర్పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం రాజీవ్ కాలనీ లో జరిగిన వివాహ వేడుకలో  మున్సిపల్ వైస్
చైర్ పర్సన్  పట్లోళ్ల దీప నర్సింలు పాల్గొని నూతనవదువరులను ఆశీర్వదించారు.
అనంతరం టిఆర్ ఎస్ యువ నాయకులు కాల్వ వంశీ  కేవిఎన్ పూజ స్టోర్ లో నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొని..వారి మొదటి వివాహా వార్షికోత్సవం సందర్భంగా వంశీ దంపతులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్  పట్లోళ్ల దీప నర్సింలు మాట్లాడుతూ స్వయం ఉపాధితో ఎదగడం అబినందనియమన్నారు. కస్టమర్ల పట్ల సహనంతో మెలగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు విజయ దేవి,అసిఫ్ కోఆప్షన్ సభ్యురాలు సరంగా విజయ్ నాయకులు గుండప్ప,ఎర్రం శ్రీధర్,విజయ్ కుమార్,సందీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.