నూతన స్వగృహ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపిటిసి దేశెట్టి పాటిల్నూతన స్వగృహ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపిటిసి దేశెట్టి పాటిల్

(జహీరాబాద్ జనం సాక్షి): పట్టణ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనిలో జర్నలిస్టు పబ్బతి సంతోష్ నూతన స్వగృహ ప్రారంభోత్సవ వేడుకల్లో జేకే కన్స్ ట్రాక్షన్ అధినేత, గుంజోటి ఎంపిటిసి దేశెట్టి పాటిల్ పాల్గొని స్వగృహ వివాహంలో పాల్గొని పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు, పూజ కార్యక్రమ అనంతరం ఎంపిటిసి దేశెట్టి పాటిల్ మాట్లాడుతూ నూతనంగా నిర్మించుకున్న స్వగృహంలో అష్టేశ్ వర్యాలతో, సిరి సంపదలతో నిత్యం కళకళలాడలని, ఆయుష్షు ఆరోగ్యాలతో ఉండి నూతన స్వగృహంలో అన్ని రకాల అనుకూలంగా ఉండి, అన్ని రకాలుగా కలసి రావాలని గుంజోటి ఎంపిటిసి దేశెట్టి పాటిల్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు ఖాజా పటేల్, రవి కుమార్, పబ్బతి సంతోష్, అబ్దుల్లా సిద్దిఖి, నెమత్ అలీ, రోహన్, అక్షయ్ దేశ్పాండే, మొహమ్మద్ సైఫ్, ఆర్షద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.