నేటి మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబై: నేటి ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 180 పాయింట్లు, నిఫ్టీ 40 పాయింట్లు లాభపడి ట్రేడ్ అవుతున్నాయి