న్యూఢిల్లీలో పాఠశాలలకు సెలవు

thunder-showers37458న్యూఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంటంతో పాఠశాలలన్నింటికీ మూడు రోజులు పాటు సెలవులు ప్రకటించారు. సోమవారం నుంచి సెలవులు ప్రకటించారు. వాయుకాలుష్యం  కారణంగా 10 రోజలుపాటు నగరంలో నిర్మాణ, కూల్చివేతలను నిషేధిస్తున్నట్టు సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు.