పంజాబ్‌,బీహర్‌ ఘటనలను సుమోటోగా స్వీకరించిన సుప్రీం

న్యూఢిల్లీ : పంజాబ్‌లో మహిళపై పోలీసుల దాడి, బీహార్‌లో ఉపాధ్యాయులపై లాఠీఛార్జీ ఘటనలను సుప్రీం కోర్టు సుమోగోగా స్వీకరించింది. ఈ ఘటనలపై ఈ నెల 11 లోగా వివరణ ఇవ్వాలని పంజాబ్‌, బీహార్‌ ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది.