పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలి.

మల్లాపూర్,
(జనం సాక్షి) ఆగస్టు:10 మండలంలోని వేంపల్లి వెంకట్రావు పేట గ్రామాలలో బుధవారం రోజున వ్యవసాయ అధికారిని లావణ్య మాట్లాడుతూ ఆన్లైన్ పంట నమోదులను పరిశీలించి . ప్రతి రైతు వేసిన పంటలను సంబధిత వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద పంటల నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలి.
రైతులు ఆధార్ కార్డ్ ను బ్యాంక్ ఖాతా ఫోన్ నంబర్ తో అనుసంధానం చేయించుకోవాలి. పి యమ్ కిసాన్ ekyc చేసుకొన్న రైతులకు మాత్రమే ఇన్స్తాల్మెంట్ వారి యొక్క ఖాతాలలో జమచేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో aeo గజానంధ్ రైతులు రాజేశం దసగౌడ్ రాజశేఖర్ భాస్కర్ లింగయ్య కృష్ణారెడ్డి తదితరులు.