పంతులమ్మగా మారిన పరిపాలన అధికారి…

  గద్వాల ప్రతినిధి అక్టోబర్ 18 (జనంసాక్షి):-జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం షాబాద్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో  జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి విద్యార్థులకు విద్యను భోదిస్తూ ఉపాధ్యాయరాలుగా మారింది. పాఠశాలలో ఉండే ఉపాధ్యాయలను పాఠశాలలో ఉండే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు విద్యతో పాటు సమయానికి నాణ్యమైన అన్నం అందుతుందా అంటూ ప్రశ్నించారు…