పలు ప్రాథమిక పాఠశాలల తనిఖీ.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 20, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల పరిధిలో ఉప్పరపల్లి,గోవిందాపూర్ ప్రాథమిక పాఠశాలలను మంగళవారం ఎఫ్ ఎల్ ఎన్ మండల నోడల్ ఆఫీసర్ బసవరాజు సందర్శించారు. న్యూమరాసి,అండ్ ఫౌండేషన్ లిటరసీ తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా బెస్ట్ లైన్ టెస్ట్ ఫలితాలను ప్రతి విద్యార్థిని పర్యవేక్షించారు. అనంతరం విద్యార్థులను, విద్యార్థినులను,ఎస్ ఎల్ ఎన్ సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ త్యాగరాజు, సిఆర్పిలు వేణు,నగేష్,రాజు, చంద్రమౌళి,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Attachments area