పల్లెర్ల లో ఘనంగా బోనాల ఊరేగింపు

అనంతరం భక్తులు దేవతలకు మొక్కులు చెల్లింపులు

ఆత్మకూరు (ఎం) ఆగస్టు 21(జనంసాక్షి) ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో ఈరోజు ఘనంగా డప్పు మేళాలతో జోగిని శివసత్తులతో ఆడపడుచులతో గ్రామ ప్రజలు బోనాల ఊరేగింపు నిర్వహించారు అనంతరం భక్తులు గ్రామ దేవతలకు ధూప దీపాలు నైవేద్యాలు సమర్పించారు ఈకార్యక్రమంలో పెద్దమేతరి మేడి చంద్రయ్య స్వామి అంజయ్య యాదయ్య ధర్మయ్య శ్రీను శంకర్ రాజు కర్నాకర్ నగేష్ స్వామి మౌర్య మల్లేష్ కిషోర్ నాగరాజు ప్రశాంత్ సతీష్ నవీన్ మహిళలు తదితరులు పాల్గొన్నారు