పల్లెర్ల లో విద్యాసంస్థలు బంద్

ఆత్మకూర్ (ఎం) ఆగస్టు 23 (జనంసాక్షి)పల్లెర్ల రాజస్థాన్ రాష్ట్రంలో దళిత విద్యార్థి ఇంద్రకూమార్ పై జరిగిన దాడిని కండిస్తు నువ్వు ఒక దళిత విద్యార్థి నువ్వు కుండాలో నీళ్లు తగొద్దు అని ఉపాధ్యాయుడు విద్యార్ధిని మానసికంగా శారీరకంగా హింసించి అతడిని కొట్టి చంపడం జరిగింది కావున ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలు చొరవతీసుకోవలని మనవి చేస్తూ ప్రభుత్వంలకు కనువిందు అయేటట్టు తెలియజేస్తూ ఈరోజు నిరసనగా తెలియజేస్తూ డిమైండ్ చేస్తూ పల్లెర్ల లో విద్యాసంస్థలకు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో mrps గ్రామ అధ్యక్షుడు జనపాల శేఖర్ శ్రీను మేడి స్వామి ప్రశాంత్ మల్లేష్ నాగరాజు నవీన్ సంపత్ శంకర్ మధు మనోజ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు