పశువులకు లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు.

కోటగిరి నవంబర్ 2 జనం సాక్షి:-మండల పరిధిలోని బస్వాపూర్,అడకాస్ పల్లి,కొత్తపల్లి గ్రామాలలో బుధవారం పశువులకు ముద్ద చర్మ వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది.ఈ సందర్భంగా వెటర్నరీ అసిస్టెంట్ సుదీర్ గౌడ్ మాట్లాడుతూ.ప్రతి రైతు తమ పశువులకు లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలను వేహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శివరాజ్ దేశాయ్,గోపాల మిత్రులు రాము, సాయిలు,రైతులు పాల్గొన్నారు.