పాక్ రక్తసిక్తం.. ఆస్పత్రిపై ఆత్మాహుతి దాడి: 55మంది మృతి

8brk-68aఇస్లామాబాద్‌ : పాకిస్తాన్ క్వెట్టాలోని ఒక ఆస్పత్రిలో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడ్డారు. ఆస్పత్రి ఎమెర్జన్సీ వార్డు వద్ద ఉగ్రవాది తనను తాను పేల్చుకోవడంతో 96 మంది దుర్మరణం చెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది న్యాయవాదులు, జర్నలిస్టులే ఉన్నారు. ఒక న్యాయవాది హత్య తర్వాత ఆస్పత్రి వద్దకు చాలా మంది లాయర్లు, మీడియా ప్రతినిధులు వెళ్లారు. ఆ సమయంలోనే ఉగ్రదాడి జరగింది.