పార్లమెంటుకు చేరుకున్న ఆర్థికమంత్రి చిదంబరం

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం పార్లమెంటు భవనానికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారరు.