పార్లమెంటుకు బయల్దేరిన బన్సల్‌

ఢిల్లీ: రైల్వే మంత్రి పవన్‌కుమార్‌ బన్సల్‌ పార్లమెంటుకు బయల్దేరారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. తొలుత రైలు భవన్‌కు వెళ్లి బన్సల్‌ అక్కడినుంచి పార్లమెంటుకు బయల్దేరారు.