పెట్రోల్ ధర పెంపు
న్యూఢీల్లీ: పెట్రోలు ధరను మరోసారి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోలుకు 70 పైసలు పెంచారు. పెరిగిన ధర ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది.
న్యూఢీల్లీ: పెట్రోలు ధరను మరోసారి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోలుకు 70 పైసలు పెంచారు. పెరిగిన ధర ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది.