*పొంగి పొర్లుతున్న వాగులు*

పెద్దేముల్ జూలై 26 (జనంసాక్షి)
పెద్దేముల్ మండలంలో గత రెండు రోజులుగా కురిస్తున్న వర్షాలకు గాజీపూర్ వాగు బ్రిడ్జి పై నుండి నీరు ప్రవహించడంతో మంగళవారం ఉదయం తాండూరు నుండి పెద్దేముల్, సంగారెడ్డి మధ్య రాకపోకలకు ఇబ్బంది కలిగింది.కోట్ పల్లి ప్రాజెక్ట్ అలుగు నుండి నీరు వగులలలోకి వస్తుండటంతో మండలంలోని మన్ సాన్ పల్లి వాగు వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది.
Attachments area

తాజావార్తలు