ప్రజల వద్దకు ఆర్టీసీ

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 18 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులు మాట్లాడుతూ భువనగిరికి కాలేజ్ కి పోవడానికి ఆత్మకూరుకి ఆటోల బైక్ ల మీద పోయి భువనగిరికి వేలాల్సి వస్తుంది చాలా ఇబంధిగా ఉంది అని అన్నారు యాదగిరిగుట్ట డిపో మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలోనే పల్లెర్ల నుండి భువనగిరి కి బస్సులు నడుపుతాం అని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కోడిత్యాల నరేందర్ గుప్తా సర్పంచ్ నర్సింహ్మ రెడ్డి ఎంపీటీసి మల్లారెడ్డి అసిస్టెంట్ మేనేజర్ హుస్సేన్ సీఆర్సీ జిఎన్ రావ్ విద్యార్థులు విశాల కావ్యశ్రీ ఉమ మానస స్వాతి నందిని నవ్య నవీన్ సాయిరాం బన్నీ తరుణ్ తదితరులు పాల్గొన్నారు