ప్రజా సంగ్రామ యాత్రకు బయలుదేరిన ముస్తాబాద్ బిజెపి నాయకులు

ముస్తాబాద్ ఆగస్టు 27 జనం సాక్షి
భారతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు పోతుగల్ గ్రామం నుండి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి కోల కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో తరలివెళ్ళడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో సినియర్ నాయకులు బొల్లె హరిబాబు,నాంపెల్లి కనుకయ్య,కంచం ప్రసాద్,చీకొటి మహేష్, ముస్తాబాద్ మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు కేసుగాని తిరుపతి, బిజెపి మండల ఉపాధ్యక్షులు ఆది శేఖర్,పోతుగల్ గ్రామ బూత్ అధ్యక్షులు వంగపెల్లి కనుకయ్య, వంగపెల్లి హరీష్, బిజెపి నాయకులు కిట్టు, కొడిముంజ శ్రీనివాస్, శ్రీశైలం, శంకర్,సాయి, రాకేష్, బిక్షపతి,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.