ప్రధానితో కశ్మీర్ విపక్ష నేతల భేటీ
పెల్లెట్ తుపాకీల వినియోగంపై వెంటనే నిషేధం విధించాలని ప్రతిపక్ష నేతలు కోరారు. ఈ మేరకు వినతిపత్రం కూడా సమర్పించారు. కశ్మీర్ అంశంపై వెంటనే చర్చలు ప్రారంభించాలని.. ఇంకా ఆలస్యమైతే పరిస్థితి మరింత జఠిలమయ్యే అవకాశముందని విపక్ష నేతల బృందం వివరించింది.