ప్రధానితో కేంద్ర మంత్రి పురందేశ్వరి భేటీ

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కేంద్ర మంత్రి పురంధేశ్వరి భేటీ అయ్యారు. విశాఖపట్టణం విమానాశ్రయాన్ని 24 గంటలు నడిపేలా చర్యలు తీసుకోవాలని ప్రధానికి ఆమె వినతిపత్రం సమర్పించారు. గుంటూరు మిర్చి కోల్డ్‌స్టోరేజి ప్రమాదంలో రైతులకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.

తాజావార్తలు