ప్రధాని మోదీ జపాన్ పర్యటన ఖరారు
దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ జపాన్ పర్యటన ఖరారైంది. నవంబరు 11, 12 తేదీల్లో మోదీ జపాన్లో పర్యటించనున్నారు.జపాన్ పర్యటనలో భాగంగా ఆదేశ ప్రధానితో పాటు పలువురు ప్రముఖులతో మోదీ భేటీ కానున్నారు.
దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ జపాన్ పర్యటన ఖరారైంది. నవంబరు 11, 12 తేదీల్లో మోదీ జపాన్లో పర్యటించనున్నారు.జపాన్ పర్యటనలో భాగంగా ఆదేశ ప్రధానితో పాటు పలువురు ప్రముఖులతో మోదీ భేటీ కానున్నారు.