ప్రాణహిత, చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి:వీహెచ్

ఢిల్లీ:తెలంగాణ లో వెనుకబడిన పంచాయతీలకు రాయితీ కల్పించాలని, ప్రాణహిత, చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలని వి.హన్మంతరావు డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఏపీ పునర్ వ్యవస్థాకరణ చట్ట సవరణ బిల్లు పై జరిగిన చర్చలో వీహెచ్ మాట్లాడారు.