బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు

నర్సాపూర్. సెప్టెంబర్, 26 , ( జనం సాక్షి )
బతుకమ్మ సంబరాలను పురస్కరించుకుని నర్సాపూర్ పట్టణము ఏర్పాటు ప్రారంభమ య్యాయి. రెండవ వార్డు లో మైదానాలను రెండవ వార్డు కౌన్సిలర్ లత రమేష్ యాదవ్ డోజర్ తో కంకర,ఇసుక, మట్టి కుప్పలు,ముళ్లపొదలను తొలగించారు. ఈ సందర్భంగా లత రమేష్ యాదవ్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సందర్భంగా వారం రోజుల పాటు మహిళలు బతుకమ్మ,కోలాటం,దండియా కార్యక్రమలను ఏంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటారు. మైదానం లో పేరుకుపోయిన రాళ్ళు, గుంతలు,చిన్నచిన్న పొదలు డోజర్ తో శుభ్రంగా చేయించారు.