బాల్కొండ వ్యసాయ గోదాం నుండి భారీ ఎత్తున తోగర్ల చోరీ జరిగినది

బాల్కొండ నవంబర్ 05 (జనం సాక్షి ) బాల్కొండ మండల కేంద్రం లో ని వ్యవసాయ గోదాం లో తోగర్ల చోరీ జరిగినాది,ఏ సి పి ప్రభాకర రావు తెలిపిన వివరాలు ప్రకారం పిర్యాదు దారుడు, గౌరు సాయి గణేష్ s/o చంద్ర శేఖర్ వయసు 25, కులం మున్నూరు కాపు,బాలాజీ వాడ నిర్మల్,గోడం మేనేజర్, పిర్యాదు మేరకు,నిందుతులను వారి ఇంటి వద్ద నుండి అదుపులో తీసుకొని విచారించగ నేరం అంగీకరించారు నిందితుల వివరాలు A1) సల్ల భూమన్న s/o నర్సయ్య వయసు 65 సంవత్సరాలు మున్నూరు కాపు
వినాయక నగర్ బాల్కొడ, నిజామాబాద్,
A2) మొహమ్మద్ ఏజాజ్ s/o సాహెబ్ అలీ, వయసు 32 ముస్లిం నెహ్రు నగర్ బాల్కొండ నిజామాబాద్, వారి వద్ద నుండి నగదు 21000 రూపాయలు, తోగర్ల పంట బస్తాలు, ఒక పసింజర్ ఆటో AP25X3686, స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 670 బస్తాలు దొంగలించమని నిందుతులు అంగీకరించారు దానికీగాను పోలీసులు ప్రస్తుతం 29 బస్తాలు స్వదినం చేసుకున్నారు. 670 బస్తా లకు అంచనా విలువ 20 లక్షలు ఉంటుందానివారు తెలిపారు,మిగతా వివరాల కోసం ధర్యాప్తు వివరాలకోసం ధర్యాప్తు చేస్తున్నామని,ఏసిపి,మరియు బాల్కొండ పోలిస్ వారు తెలిపారు.