బీజేవైయం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

జహీరాబాద్ సెప్టెంబర్ 15 (జనంసాక్షి)సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారంగా  ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్  పిలుపు మేరకు జహీరాబాద్ బీజేవైఎం ఆధ్వర్యంలో  బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో  బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి నౌబాద్ జగన్, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా సబ్యులు శ్రీనివాస్ గౌడ్   బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శి సోమా అనిల్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు కర్కం దినేష్ యాదవ్, బీజేవైఎం మండల అధ్యక్షులు బంటు విశ్వనాథ్, రవి ముదిరాజ్, పట్టణ ప్రధాన కార్యదర్శి వంశిధర్ రెడ్డి, న్యాలకల్ మండల ప్రధానకార్యదర్శి నర్సిములు , బీజేపీ నాయకులు శ్రవణ్ ఠాకూర్,మహేష్ ముదిరాజ్,, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా సభ్యులు సుధీర్ బండరీ, బాలరాజు, విశ్వనాథ్ యాదవ్, నరేష్ గుప్తా, ప్రభాకర్ రెడ్డి, వీరేశ్ మడపతి, శివపూజ శ్రీకాంత్, సిహెచ్ వంశీ కృష్ణ, సిహెచ్ సంతోష్ , అశోక్, సాగర్ ముదిరాజ్, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.