భారత్‌ ఘోర పరాజయం

కోల్‌కతా: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్‌ వూహించిన విధంగానే ఘోర పరాజయం పాలైంది. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. 41 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌ 3 వికెట్ల నష్టానికి విజయలక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 247 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌ ఇంగ్లండ్‌ 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది.

తొలి ఇన్నింగ్స్‌

భారత్‌ :316

ఇంగ్లండ్‌ :523

రెండో ఇన్నింగ్స్‌

భారత్‌ :247

ఇంగ్లండ్‌ 41/3