మఖ్తల్ కన్నయ్యా లాల్ పై దాడి చేసి చంపిన వారిని కఠినంగా శిక్షించాలి

హిందువాహిని, నారాయపేట టైలర్ అల్ అషోషీయేషన్  అద్వర్యం లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో  కన్నయ్యా లాల్ పై  ఉగ్రవాద జిహాదీలు దాడి చేసి చంపడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో  కన్నయ్యా లాల్ పై  ఉగ్రవాద జిహాదీలు దాడి చేసి చంపడాన్ని వ్యతిరేకిస్తూన్నామన్నారు
దాడిచేసి చంపినా ఉగ్రవాదులను కఠినంగా  శిక్షించాలని డిమాండ్ చేశారు హిందువులకు రక్షణ  కల్పించాలని కోరారు కన్నయ్యా లాల్ చావుకు  రాజస్థాన్ ప్రభుత్వం బాధ్యత  వహించి కన్నయ్యా లాల్ కుటుంబానికి 50 లక్షలు ఆర్థిక సహాయం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసారు అలాగే దేశం లో  హిందువులపై దాడులు జరగ కుండా చర్యలు  తీసుకోవాలని హిందువుల రక్షణ కోసం ప్రత్యేక  చట్టాలు  తేవాలని  డిమాండ్ చేస్తూ తాసిల్దార్ కు వినతి పత్రం  ఇచ్చారు. ఈ కార్యక్రంలో  హిందూవాహిని జిల్లా కార్యనిర్వహణ అధికారి విజయకృష్ణ  మండల అధ్యక్షుడు అంజాన్ ప్రసాద్, గోవర్ధన్ మక్తల్ టైలర్ అల్ అసోసియేసన్ సభ్యులు బాబురావు, నారాయణ రావు, బీవీ రావు, నర్సింహ రావు, జీవన్, సురేష్, విశ్వనాధ్, మురళి, శ్రీనివాస్ రావు, శేఖర్, నర్సింగ్ రావు, ఆనంద్, విజయ్, వెంకటేష్, కృష్ణ, రవి మెదలైన వారు  పాల్గొన్నారు.