మానవత్వాన్ని చాటుతున్న కెఎస్ఆర్ ట్రస్ట్

అంత్యక్రియలకు తక్షణ అవసరాల  నిమిత్తం 5,000/-  రూపాయలు ఆర్థిక సాయం అందించిన కెఎస్అర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరమ్మ గారు*

దోమ న్యూస్ జనం సాక్షి.
జిల్లా దోమ మండలం మోత్కూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన *కొమ్ము అక్కమ్మ గారు* అనారోగ్యం కారణంగా నిన్న మృతి చెందారు ఈ విషయం  తెలుసుకున్న *కెఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరమ్మ గారు* సేవ కార్యక్రమాలే లక్ష్యంగా ముందుకు వెళ్తూ నిరుపేద కుటుంబాలకు అండగా నిలిస్తూ ఎడ తెరిపి లేకుoడ కురుస్తున్న వర్షం వర్షం సైతం లెక్కచేయకుండా వారి ఇంటికి వెళ్ళి  నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పిస్తూ అంత్యక్రియల తక్షణ అవసరాల ఖర్చుల నిమిత్తం కొరకై *5,000/- ఐదు వేల  రూపాయలు* ఆర్థిక సాయం అందించారు *కెఎస్అర్ ట్రస్ట్ వ్యవస్తపాకురాలు  రాజేశ్వరమ్మ గారు* ఈ కార్యక్రమంలో సురేష్ చంద్రయ్య కృష్ణ ఈశ్వయ్య వెంకటయ్య బాబు మైశయ్య నర్సింలు గ్రామస్తులు తదితరులు ఉన్నారు…