మా కులవృత్తులపై దాడులు చేస్తే సహించేది లేదు

తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రచార కార్యదర్శి హరికృష్ణ ముదిరాజ్…

నాగర్ కర్నూల్ రూరల్:ఆగస్టు 19(జనంసాక్షి)

 

కులవృత్తులకీ చేయూత నిస్తూన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సర్పంచ్,ప్రజాప్రతినిధులు గ్రామ పెద్ద చెరువులో మత్స్యకారుల హుక్కు లేదు అని చేపల పిల్లలు చెరువులో విడువ కూడదు అని చెరువే మత్స్యకారులు జీవనం.మత్స్య సంపదే మా ఆస్తి హక్కుగా బతుకు జీవుడా అని బతుకు తుంటే,ఈ చెరువు పై పెత్తనం కోనసాగిసున్న సర్పంచ్ పై కలెక్టర్ కీ ఫిర్యాదు చేయాలని అదే విధంగా చెరువు,కుంటలకీ రక్షణ కల్పించాలని.మత్స్య శాఖ జిల్లా అధికారి AD లక్ష్మాప్పకీ,DPO కి,DLPOకీ వినతి పత్రం అందజేసిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రచార కార్యదర్శి హరికృష్ణ ముదిరాజ్,తాడుర్ మండలం గోవిందాయపల్లి గ్రామం మత్స్య సహకార సంఘం అధ్యక్షులు అనంత.అంజి,అనంత.వెంకటేష్,శంకర్,నరేష్,శేఖర్,రాజేష్,తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా నాయకుడు భీముడు తదితరులు పాల్గొన్నారు.