ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

గోపాల్ పేట్ మండలంలోని పొలికెపాడు గ్రామానికి చెందిన భార్గవి w/o శ్రీనివాసరావు కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన రెండు లక్షల రూపాయల చెక్కును ఆదివారం వనపర్తి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది సహాయ నిధి చెక్కు మంజూరు చేయించినందుకు మంత్రి కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోపాల్ పేట్ జడ్పిటిసి  మందా భార్గవి కోటీశ్వర్ రెడ్డి తదితరులున్నారు