మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆత్మకూరు మండల తెరాస మహిళ అధ్యక్షురాలు సోలిపురం అరుణ రెడ్డి

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 18 (జనంసాక్షి) ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బాగంగా తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని సంస్థాన్ నారాయణపూర్ మండలం లోని చిల్లాపురం లచమ్మగూడెంలో ప్రచారం చేస్తున్న ఆత్మకూరు మండల తెరాస మహిళ అధ్యక్షురాలు సోలిపురం అరుణ రెడ్డి వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను మునుగోడు ప్రజలు మరచిపోరు భారీ మెజారిటీతో ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట జడ్పీటీసీ తోటకూరి అనురాధ భీరయ్య మాజీ ఎంపీపీ గడ్డమీది స్వప్న ఆలేరు మాజీ ఎంపీపీ అనసూయ తదితరులు పాల్గొన్నారు