మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు తో కలిసి ప్రచారం చేస్తున్న ఆత్మకూరు మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 21 (జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తో కలిసి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని సంస్థాన్ నారాయణపూర్ లో ప్రచారం చేస్తున్న ఆత్మకూరు బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి వారు మాట్లాడుతూ రఘునందన్ రావు పార్టీ మారుతున్నాడు అని అసత్య ప్రచారాలు చేస్తున్న వాళ్ళు మానుకోవాలని అన్నారు భారీ మెజారిటీతో రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ప్రజలు గెలిపిస్తారని రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు