మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆత్మకూరు జడ్పీటీసీ కోడిత్యాల నరేందర్ గుప్తా

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 22 (జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డికి ఓటు వేయలని చౌటుప్పల్ మండలంలో ప్రచారం చేస్తున్న ఆత్మకూరు జడ్పీటీసీ కోడిత్యాల నరేందర్ గుప్తా వారు మాట్లాడుతూ ఆడపిల్లని ఒక్కసారి ఆశీర్వదించాండి మీకు అండగా ఉంటుంది బీజేపీ టిఆర్ఎస్ పార్టీలకు మునుగోడు ప్రజలు ఓట్లు వేయరు భారీ మెజారిటీతో స్రవంతి రెడ్డిని మునుగోడు ప్రజలు గెలిపిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యాస లక్ష్మరెడ్డి ఎంపీపీ తండా మంగమ్మశ్రీశైలం గౌడ్ పల్లెర్ల ఎంపీటీసీ మల్లారెడ్డి పోతగాని మల్లేశం తొండల అనిల్ కుమార్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు