మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆత్మకూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 23 (జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బాగంగా టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కారు గుర్తుకు ఓటు వేయాలని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను వివరిస్తూ సంస్థాన్ నారాయణపూర్ మండలం లోని లచమ్మగూడెంలో ప్రచారం చేస్తున్న ఆత్మకూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి మునుగోడు ప్రజలు భారీ మెజారిటీతో ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తారని అన్నారు ఈ ప్రచారంలో మోత్కూర్ మార్కెట్ డైరెక్టర్ గడ్డం దశరథ ఎండి అజీముద్దీన్ నాయిని నర్సింహారెడ్డి విజయ్ లోడి రాజేందర్ సామ నరేందర్ రెడ్డి మేడి శ్రీనివాస్ సైదులు మాద శ్రీహరి ప్రసన్న అశోక్ రెడ్డి మల్లారెడ్డి శ్రీశైలం రమేష్ శివ తదితరులు పాల్గొన్నారు