మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుంది :మురుకుంట్ల అరవింద్ శర్మ
ఎల్బీ నగర్ ( జనంసాక్షి) మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని మహేశ్వరం నియోజకవర్గం తెరాస ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ ధీమా వ్యక్తం చేశారు . రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి పిలుపు మేరకు ఆర్కెపురం డివిజన్ తెరాస అధ్యక్షులు పెండ్యాల నగేష్ అధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్డు కె సి ఆర్ కు ఘన స్వాగతం పలికి చేలో మునుఁగొడు ప్రజా దీవెన బారిబాహిరంగ సదసుకు తెరాస నాయకులు సాజి ద్ , కార్యకర్తలు బయలుదేరారు .