ముమ్మరంగా క్రీడా మైదాన ఏర్పాటు

దోమ న్యూస్ జనం సాక్షి.

దోమ మండల పరిధిలోని  బొంపల్లి గ్రామంలో ప్రభుత్వ అదేశాను సారం గ్రామంలో 162 లో గ్రామ క్రీడా ప్రాంగణం కు స్థల కేటాయించిన స్థలంలో జెసీబీ సహాయంతో చదును చేయడం జరిగింది, మైదానము విద్యార్థుల మానసిక ప్రశాంతత కు ఆరోగ్యం గా ఉండటానికి అవసరం అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోళ్ల సురేష్,ఉప సర్పంచ్ రపిక్ పాషా,పంచాయతీ కార్యదర్శి సురేష్,టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్,వార్డ్ మెంబర్ చంద్రశేఖర్ ముదిరాజ్ ,గ్రామస్థులు పాల్గొన్నారు