మురికి కాలువలో పడి యువకుడి మృతి

చేగుంట: చేగుంట బస్టాండ్‌ సమీపంలో మురికి కాలువలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని పడి దౌల్తాబాద్‌ మండలం గొడుగుపల్లికి చెందిన సురేష్‌ (22) గా గుర్తించారు. బుధవారం రాత్రి మద్యం సేవించి మురికి కాలువ పక్కగా వెళ్తుండగా అదుపుతప్పి పడిపోయాడు. ఈరోజు ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.

తాజావార్తలు