మృతి చెందిన తెరాస కార్యకర్త కుటుంబానికి ఆర్థికసాయం అందజేసిన

  • సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి

    ఆత్మకూర్(ఎం) ఆగస్టు 19 (జనంసాక్షి) ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామనికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ఎస్ కె జహంగీర్ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది ఆయన కుటుంబాన్ని పరామర్శించి గ్రామ సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి 5000 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు రాజేందర్ గౌడ్ పల్లెర్ల గ్రామ మాజీ ఎంపీటీసీ రామ లక్ష్మయ్య వార్డ్ మెంబర్ లోడి శ్రీహరి మంగ శ్రీనివాస్ మేడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు