మృతుని కుటుంబానికి ఆర్ధిక చేయూత

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 24 (జనంసాక్షి) ఆత్మకూరు మండలం సర్వేపల్లి గ్రామానికి చెందిన ప్రజాసాక్షి రిపోర్టర్ మచ్చ రమేష్ తండ్రి మరణించగా అతడిని పరామర్శించి 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల అయిలయ్య ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి పిఏసీఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి సర్పంచ్ సుంకిశాల ఎల్లయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ధిగోజు నర్సింహచారి మాజీ సర్పంచ్ దంతూరి యాదగిరి వార్డ్ మెంబర్ ఏశబోయిన స్వామీ ఓబీసీ సెల్ అధ్యక్షులు బత్తిని ఉప్పలయ్య పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగానీ మల్లేష్ ఎన్ ఎస్ యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తొండల అనిల్ కుమార్ గౌడ్ పాశం వెంకట్ రెడ్డి,మచ్చ రాజు బద్దుల పాండు దంతురి లక్ష్మయ్య బట్టు యాదయ్య పంది స్వామి తదితరులు పాల్గొన్నారు