మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మండల రైతు సమితి అధ్యక్షులు నెల్లికంటి మహేశ్వర్ రెడ్డి

బిజినేపల్లి. నవంబర్.2. జనం సాక్షి.. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న జమ్ములయ్య.55. అనే వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో మృతి చెందాడు మృతుని కుటుంబాన్ని మండల రైతు సమితి అధ్యక్షులు నిలిక్కంటి మహేశ్వర్ రెడ్డి పరామర్శించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంగా 5000 రూపాయలను అందజేశారు ఆయన వెంట కావలి అంజి మోహన్ తదితరులు ఉన్నారు