మృతుల-కుటుంబాలను-పరామర్-6

దోమ న్యూస్ జనం సాక్షి.
*మండల పరిధిలోని దోర్నాలపల్లి సర్పంచ్ యాదయ్య సాగర్ కంటి ఆపరేషన్ చేసుకోవడంతో మంగళవారం దోమ మండల పరిషత్ ఉపాధ్యక్షులు మల్లేశం,దోమ మండల సర్పంచుల సంఘము అధ్యక్షులు కె.రాజిరెడ్డి లు పరామర్శించారు. కంటి ఆపరేషన్ గురుంచి అడిగి తెలుసుకున్నారు.తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.*