మోడల్ స్కూల్ విద్యార్థులకు త్రిబుల్ ఐటీ లో సీట్లు

మల్లాపూర్( జనం సాక్షి )ఆగస్టు:22 మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో పదవ తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు బాసరలోని త్రిబుల్ ఐటీ లో అర్ర ప్రజ్ఞ, శనిగారపు లహరి,బర్రె సుజన, మిల్క నవీన,అగ్యరపు వెంకట సిద్ధార్థ ఐదుగురు విద్యార్థిని విద్యార్థులకు సీటు సాధించారు నట్లు ప్రిన్సిపల్ అలీముద్దీన్ తెలిపారు పాఠశాలలో విద్యార్థులు అదే మాదిరిగా ఎదిగి మంచి ర్యాంకులు సాధించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు