రక్త దాన శిబిరం

మిర్యాలగూడ. జనం సాక్షి స్వాతంత్ర్య భారత వజ్రోత్సవల్లో భాగంగా ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంతు రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు నాయక్, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, ఎంపీడీఓ గార్లపాటి జ్యోతి లక్ష్మి, 2వ పట్టణ వలయదికారి నిగిడాల సురేశ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ సమరద్, ఎన్ బి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, తెరాస పార్టీ పట్టణ యువజన అద్యక్షులు, కౌన్సిలర్ షైక్ జావీద్, బంటు రమేశ్, నాయకులూ యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, వింజం శ్రీధర్, బాసాని గిరి, ఆయిల్ శ్రీను, సర్పంచ్ మాలోతు రవీందర్, చింతల వెంకటేశ్వర్లు, ఎండీ .షోయబ్, ఇమ్రాన్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొనారు. ఈ సందర్భంగా ఎన్ బి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ రక్తదానం చేశారు.