రాజ్నాథ్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

రాజ్నాథ్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
 గుర్గావ్: కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం ఆయనను గుర్గావ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గుండె సంబంధిత సమస్యతో రాజ్నాథ్ను బాధపడుతున్నట్టు ఓ వైద్యుడు తెలిపారు.  ఐసీయూలో ఉంచి వైద్యుల బృందం చికిత్స చేస్తోంది. కాగా రాజ్నాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించేందుకు  వైద్యులు నిరాకరించారు.